పార్లమెంట్ 12 గంటల వరకు వాయిదా
తెలంగాణ నినాదాలతో పార్లమెంట్ దద్ధరిల్లటంతో స్పీకర్ మీరాకుమార్ సభను మద్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. సభ ప్రారంభం కాగానే కొత్తగా ఎన్నికైన కర్నాటకకు చెందిన పార్లమెంట్ సభ్యుడు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతం ప్రశ్నోత్తరాలను స్పీకర్ ప్రారంభించారు. దీంతో కేసీఆర్ విజయశాంతి, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు జై తెలంగాణ నినాదాలు చేయడంతో సభను స్పీకర్ వాయిదా వేశారు.
Related posts:
- నూతన ఎమ్మెల్యేల ప్రమాణం
- పార్లమెంట్ సమావేశాలకు కేసీఆర్
- తాడోపేడో తేల్చుకుంటాం : టీకాంగ్రెస్ నేతలు
- తెలంగాణ సాధనే లక్ష్యంగా బీజేపీ యాత్ర
- ఇక దిగ్బంధమే -ఇప్పట్లో కేంద్రం తెలంగాణ ఇచ్చేట్లు లేదు -సీమాంధ్ర సరిహద్దులను పూర్తిగా మూసేయాలి -యావత్ దేశం ఆశ్చర్యపోవాలి
Category: National News, News



Comments (0)
Trackback URL | Comments RSS Feed
There are no comments yet. Why not be the first to speak your mind.